మూడు రోజుల్లో 'ప్రతిరోజూ పండగే'.. వరల్డ్ వైడ్ కలెక్షన్ చూస్తే..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే'. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 20వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి షోతోనే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి టాక్‌ అందుకుంది. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన విధానం, కుటుంబ ప్రేక్షకులను అలరించేలా తీర్చిదిద్దిన

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2ZhwIRT

Comments