రికార్డులు బద్దలు కొడుతున్న ‘ఎవరు’.. మొదటి వారం ఎంత రాబట్టిందంటే...

సక్సెస్‌ఫుల్ హీరో అడవి శేష్ - కొత్త దర్శకుడు రాంజీ కలయికలో వచ్చిన చిత్రం ‘ఎవరు'. రెజీనా క‌సండ్ర, న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ సినిమాను పీవీపీ సినిమాస్ బ్యాన‌ర్‌‌లో తెరకెక్కించారు. మర్డర్ మిస్టరీతో రూపొందిన ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2NuLwZk

Comments