‘ఎవరు’ 11 డేస్ కలెక్షన్: సినిమా లాభాల్లోకి వెళ్లిందా?

అడవి శేష్, రెజీనా ప్రధాన పాత్రల్లో వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎవరు'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్ సొంతం చేసుకుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన ఈ మూవీకి క్రిటిక్స్ రివ్యూలు కూడా పాజిటివ్‌గా రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2MDedUa

Comments