నిన్న ‘ఇస్మార్ట్ శంకర్’.. నేడు ‘ఎవరు’.. ఇండస్ట్రీలో అసలేం జరుగుతుంది?

అడవి శేష్.. హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు. ‘క్ష‌ణం', ‘అమీ తుమీ', ‘గూఢ‌చారి' వంటి వినూత్న కథాంశాలతో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ టాలెంటెడ్ హీరో కమ్ రైటర్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎవరు'. కొత్త దర్శకుడు రామ్ జీ‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. పీవీపీ సినిమాస్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/32CaM56

Comments