‘మహర్షి’ వివాదం... అశ్వినీ దత్ వ్యవహారంపై మహేష్ బాబు, దిల్ రాజు సీరియస్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి' చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తయి శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పారిస్ వెకేషన్లో ఉన్న మహేష్ బాబు ఇండియా తిరిగి వచ్చిన అనంతరం సినిమా ప్రమోషన్లలో బిజీగా కాబోతున్నారు.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/2UP472c

Comments