తెలంగాణలో ఆంధ్రావారిపై దాడి.. పవన్‌ ఎందుకు వ్యాఖ్యలు చేశారంటే.. అసలు కారణం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ తారల చేరడంతో రాజకీయాలు వేడెక్కడమే కాకుండా వివాదాస్పదం అవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రావారిపై తెలంగాణలో దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఆస్తులను కబ్జా చేస్తున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం అత్యంత వివాదాస్పదమయ్యాయి. అయితే పవన్ కల్యాణ్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనే అంశంపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయనే మాట బలంగా

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2FMiFLQ

Comments